Car Accident: ఒకే కుటుంభానికి చెందిన నలుగురు మృతి
అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులోని 150వ మైలు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొరవపల్లె వద్ద కల్వర్టును ఢీకొన్న కారు అనంతరం చెరువులో పడింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Published : 26 May 2022 12:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?