Car Accident: ఒకే కుటుంభానికి చెందిన నలుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులోని 150వ మైలు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొరవపల్లె వద్ద కల్వర్టును ఢీకొన్న కారు అనంతరం చెరువులో పడింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Published : 26 May 2022 12:57 IST

అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులోని 150వ మైలు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మొరవపల్లె వద్ద కల్వర్టును ఢీకొన్న కారు అనంతరం చెరువులో పడింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

మరిన్ని