TDP: ఇంటికొక పసుపు జెండా ఎగురవేయండి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు ఏ ముఖ్యమంత్రీ చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ ఏపీని తగులబెడుతున్నారని మండిపడ్డారు. విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్‌కు భయం పుట్టించేందుకు ఇంటికొక  పసుపు జెండా ఎగరెయ్యాలని  పిలుపునిచ్చారు.

Updated : 25 Dec 2022 09:39 IST

ఆంధ్రప్రదేశ్‌కు ఏ ముఖ్యమంత్రీ చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతూ ఏపీని తగులబెడుతున్నారని మండిపడ్డారు. విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్‌కు భయం పుట్టించేందుకు ఇంటికొక  పసుపు జెండా ఎగరెయ్యాలని  పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని