Congress: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే.. ఏపీలో 150 స్థానాలు ఇక మావే: చింతామోహన్‌

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కాబోతున్నారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు సంబరాలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 Sep 2022 14:59 IST

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కాబోతున్నారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు సంబరాలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని