Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. ఏపీలో 150 స్థానాలు ఇక మావే: చింతామోహన్
దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కాబోతున్నారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు సంబరాలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Published : 30 Sep 2022 14:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్