CM Jagan: పెట్టుబడులు పెట్టండి.. అండగా ఉంటాం: జగన్‌

శ్రీకాళహస్తిలో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు ఏపీ సీఎం జగన్‌ భూమి పూజ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Published : 23 Jun 2022 17:02 IST

శ్రీకాళహస్తిలో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు ఏపీ సీఎం జగన్‌ భూమి పూజ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags :

మరిన్ని