CM KCR: దివ్యాంగుల పింఛన్ మరో వెయ్యి పెంపు
మంచిర్యాల: దివ్యాంగుల పింఛన్ను మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రూ.4,116 పింఛను చెల్లిస్తామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతుబీమా అమలవుతోందన్నారు. సింగరేణి సంస్థను గత కాంగ్రెస్ ప్రభుత్వ ఆగం చేసిందని, ఇప్పుడు భాజపా ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. వచ్చే దసరాకి సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు బోనస్ పంచుతామని తెలిపారు.
Updated : 09 Jun 2023 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్