‘ఈనాడు’ కార్యాలయంపై దాడి ఘటన.. సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటాన్ని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ఈ ఘనటకు సీఎం జగన్‌ బాధ్యత వహిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు బీభత్సం సృష్టించడం.. రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు.

Updated : 20 Feb 2024 20:33 IST

కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటాన్ని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ఈ ఘనటకు సీఎం జగన్‌ బాధ్యత వహిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు బీభత్సం సృష్టించడం.. రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు.

Tags :

మరిన్ని