‘ఈనాడు’ కార్యాలయంపై దాడి ఘటన.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: సీపీఐ రామకృష్ణ
కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటాన్ని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ఈ ఘనటకు సీఎం జగన్ బాధ్యత వహిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు బీభత్సం సృష్టించడం.. రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దంపడుతోందని విమర్శించారు.
Updated : 20 Feb 2024 20:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!