Polavaram: పోలవరం ప్రాజెక్టు అంచనాలపై అంకెల గారడీ..!
పోలవరం (Polavaram Project) పనుల్లో అంకెల గారడీ నడుస్తోంది. తొలిదశ అంచనాలను జగన్ (YS Jagan) సర్కార్ భారీగా పెంచడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కిందటి అంచనాలకు, ఇప్పటికీ రూ.5వేల కోట్లకు పైగానే పెరిగాయి. నేడు దిల్లీలో జరగనున్న పోలవరం పురోగతి సమీక్షలోనైనా నిధుల అంశం తేలుతుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.
Updated : 01 Jun 2023 13:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?