Hyderabad: బేగంబజార్లో పరువు హత్య కేసు.. నీరజ్ను చంపింది బంధువులే : డీసీపీ
బేగంబజార్లో పరువు హత్య కేసులో నిందితులు అభినందన్, విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్, ఒక బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంజన వాళ్ల పెద్దనాన్న కుమారులు నీరజ్ను చంపినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నీరజ్ హత్యకు 15 రోజులుగా కుట్ర పన్నారని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
Published : 21 May 2022 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..