AP News: వేదికపై డిప్యూటీ సీఎం ఉండగానే.. సభ నుంచి వెళ్లిపోయిన మహిళలు..!
‘‘ముఖ్యమంత్రి మీపైనే నమ్మకం పెట్టుకున్నారని మీ మాట మేరకు కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తారని మీరు పది నిమిషాలు ఓపికతో కూర్చుని మేం చెప్పే విషయాలు వినాలి’’ అంటూ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మహిళలను అభ్యర్థించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలో రైతు భరోసా హెల్త్ సెంటర్లను నారాయణ స్వామి ప్రారంభించారు. సభకు డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు. ప్రభుత్వ పరిపాలన గురించి చెప్పాలంటూ ఆ మహిళలను ఎంత అడిగినా.. నిమ్మకుండటంతో ప్రజాప్రతినిధులు పలు రకాలుగా పథకాలు గురించి వారికి వివరించారు.
Published : 30 Jan 2023 12:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం