Tamilnadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి: రాజా

తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని. డీఎంకే సీనియర్ నేత రాజా డిమాండ్ చేశారు. లాంగ్ లివ్ ఇండియా నినాదానికి డీఎంకే కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తమిళ దేశం కోసం డిమాండ్ చేసే పరిస్థితి తీసుకురావద్దని కోరారు.

Published : 04 Jul 2022 18:01 IST

తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని. డీఎంకే సీనియర్ నేత రాజా డిమాండ్ చేశారు. లాంగ్ లివ్ ఇండియా నినాదానికి డీఎంకే కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తమిళ దేశం కోసం డిమాండ్ చేసే పరిస్థితి తీసుకురావద్దని కోరారు.

Tags :

మరిన్ని