Tamilnadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి: రాజా
తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని. డీఎంకే సీనియర్ నేత రాజా డిమాండ్ చేశారు. లాంగ్ లివ్ ఇండియా నినాదానికి డీఎంకే కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తమిళ దేశం కోసం డిమాండ్ చేసే పరిస్థితి తీసుకురావద్దని కోరారు.
Published : 04 Jul 2022 18:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?