Andhra news: ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి.. ఒకరు మృతి, 5 మందికి తీవ్ర గాయాలు..

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి.  దీంతో వారు భయంతో పరుగులు తీశారు. వెలిగేటి గన్నియ్య అనే వృద్ధుడు పరుగెత్తలేక కిందపడిపోగా, అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలుకావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Published : 16 May 2022 14:58 IST

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి.  దీంతో వారు భయంతో పరుగులు తీశారు. వెలిగేటి గన్నియ్య అనే వృద్ధుడు పరుగెత్తలేక కిందపడిపోగా, అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలుకావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

మరిన్ని