Andhra news: ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి.. ఒకరు మృతి, 5 మందికి తీవ్ర గాయాలు..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. వెలిగేటి గన్నియ్య అనే వృద్ధుడు పరుగెత్తలేక కిందపడిపోగా, అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలుకావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published : 16 May 2022 14:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!