Kanna: మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై దాడులు: కన్నా లక్ష్మీనారాయణ
ఓటమి భయంతోనే వైకాపా శ్రేణులు ఎక్కడికక్కడ తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో తెదేపా కార్యకకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి చేశారని కన్నా ఆరోపించారు.
Published : 29 Jan 2024 13:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!