Kanna: మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై దాడులు: కన్నా లక్ష్మీనారాయణ

ఓటమి భయంతోనే వైకాపా శ్రేణులు ఎక్కడికక్కడ తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో తెదేపా కార్యకకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి చేశారని కన్నా ఆరోపించారు. 

Published : 29 Jan 2024 13:29 IST

ఓటమి భయంతోనే వైకాపా శ్రేణులు ఎక్కడికక్కడ తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో తెదేపా కార్యకకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి చేశారని కన్నా ఆరోపించారు. 

Tags :

మరిన్ని