Andhra News: శ్మశానంలో స్థలంలేక ఇంట్లోనే చితి పేర్చారు..!
ఖననానికి గ్రామంలో చోటు లేక.. ఇంట్లోనే చితి పేర్చిన విషాదకర ఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో జరిగింది. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ గురువారం సాయంత్రం మరణించగా.. దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశానవాటికలో ఖాళీ లేదని ఇంట్లోనే చితి పేర్చి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు.
Published : 23 Apr 2022 10:05 IST
Tags :