Telangana news: రైతులతో రాజకీయాలు వద్దంటూ పొలం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు
రైతులతో రాజకీయాలు వద్దంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపూర్లో ఓ రైతు తన పొలం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. వరి వద్దంటే తన 8 ఎకరాలు ఖాళీగా వదిలేశానని, ఇప్పుడేమో ధాన్యం కొంటామని చెబుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Published : 17 Apr 2022 10:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్