Farmers Protest: రైతుల ధర్నా.. పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు పలు డిమాండ్లతో ‘దిల్లీ చలో’కు పిలుపునిచ్చిన రైతులు రెండో రోజు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. దిల్లీ వెళ్లేందుకు యత్నిస్తున్న కర్షకులపై శంభు సరిహద్దు వద్ద పోలీసులు మరోసారి బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. పంజాబ్-హరియాణా సరిహద్దుల నుంచి దిల్లీ వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో కేంద్ర బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.

Updated : 14 Feb 2024 16:11 IST

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు పలు డిమాండ్లతో ‘దిల్లీ చలో’కు పిలుపునిచ్చిన రైతులు రెండో రోజు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. దిల్లీ వెళ్లేందుకు యత్నిస్తున్న కర్షకులపై శంభు సరిహద్దు వద్ద పోలీసులు మరోసారి బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. పంజాబ్-హరియాణా సరిహద్దుల నుంచి దిల్లీ వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో కేంద్ర బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.

Tags :

మరిన్ని