Venkaiah Naidu: మహిళ సాధికారిత ఉంటేనే అభివృద్ధి సాధ్యం: వెంకయ్యనాయుడు

లింగ వివక్ష లేని సమాజం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

Published : 08 Mar 2024 13:20 IST

లింగ వివక్ష లేని సమాజం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

Tags :

మరిన్ని