Amaravati: అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు

మూడు రాజధానుల పేరిట వైకాపా సర్కార్‌ తెరలేపిన నాటకానికి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. రాజధాని పట్ల ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న అమరావతి (Amaravati) ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమబావుటా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతోంది. సర్కార్‌ అణచివేతలు, నిర్బంధాలను అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకుని ఒక్కరోజూ విరామం లేకుండా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Published : 17 Dec 2023 10:43 IST

మూడు రాజధానుల పేరిట వైకాపా సర్కార్‌ తెరలేపిన నాటకానికి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. రాజధాని పట్ల ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న అమరావతి (Amaravati) ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమబావుటా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతోంది. సర్కార్‌ అణచివేతలు, నిర్బంధాలను అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకుని ఒక్కరోజూ విరామం లేకుండా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Tags :

మరిన్ని