DL RavindraReddy: జగన్ గెలవడం కష్టమే.. అవినాష్రెడ్డి ఓటమి ఖాయం!: డీఎల్ రవీంద్రారెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తేవడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడారు.
Published : 08 May 2024 17:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా