Germany: జర్మనీ స్విమ్మింగ్ పూల్స్లో ఏఐ భద్రత
ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్స్ చాలా సురక్షితం. ఎందుకంటే అక్కడ లైఫ్ గార్డులు ఎప్పుడూ కాపలాగా ఉంటారు. అయితే నీటి అడుగుకు వెళ్లిన తర్వాత అనుకోని ప్రమాదం జరిగితే. బయట ఉన్న లైఫ్ గార్డులకు అది తెలిసే అవకాశం ఉండదు. ఇలాంటి ఘటనల్లోనే చాలామంది చనిపోతున్నారు. దీనికి పరిష్కారంగా జర్మనీలోని ఓ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం కృత్రిమ మేథను ఆశ్రయించింది. ఏఐ టెక్నాలజీ గల కెమెరాలను నీటి అడుగున ఏర్పాటు చేసింది.
Published : 14 Oct 2023 18:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!