Rajasthan: రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పట్టపగలే హత్య.. ఉద్రిక్తత
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో మంగళవారం జరిగిన ఓ హత్య.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమైంది. తమ మతాన్ని అవమానించాడన్న ఆరోపణతో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అత్యంత కిరాతకంగా నరికి చంపి.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పలు చోట్ల హింస చోటుచేసుకుంది.
Published : 29 Jun 2022 12:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?