Adilabad: మతాంతర వివాహం.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని ఓ యువతి పాలిట ఆమె తల్లిదండ్రులే కాలయములుగా మారారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బిడ్డను నమ్మించి తీసుకువచ్చి గొంతుకోసి, దారుణంగా హతమార్చారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యోదంతంపై విచారణ జరుపుతున్నారు.
Published : 27 May 2022 20:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత