MIG 21: ఇంటిపై కూలిన మిగ్- 21 యుద్ధ విమానం.. ముగ్గురి మృతి
రాజస్థాన్లో వాయుసేన (IAF) యుద్ధ విమానం మిగ్ -21 (MIG-21) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా మెుత్తం ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొంతమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. యుద్ధవిమానం కూలిన ఘటనలో పారాచూట్ సాయంతో పైలట్ స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.
Published : 08 May 2023 14:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?