Agnipath: చైనాకు చెక్ పెట్టేందుకే.. అగ్నివీరులు!
అగ్నిపథ్ ద్వారా నియమితులయ్యే అగ్నివీరులతో సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టాలని భారత సైన్యం భావిస్తోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, ఎత్తైన ప్రాంతాలతో కూడిన వాస్తవాధీన రేఖ వద్ద.. అగ్ని వీరులు డ్రాగన్ను దీటుగా ఎదుర్కోగలరని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతకు సాంకేతికతపై పట్టు ఉండటం కూడా ఆధునిక యుద్ధ రీతుల్లో భారత్కు ఎంతగానో మేలు చేయనుందని విశ్లేషిస్తున్నారు.
Published : 20 Jun 2022 14:46 IST
Tags :