Viral Video: ఆసియాకప్ వేళ టీమిండియా, పాక్ ఆటగాళ్ల మధ్య సరదా ముచ్చట్లు..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు యూఏఈ చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్కు వెళ్తున్న టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లతో పాక్ క్రికెటర్లు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ దేశ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. మోకాలు గాయం కారణంగా పాక్ పేసర్ షహీన్ అఫ్రిది ఈ టోర్నీకి దూరమైనా.. యూఏఈకి వచ్చాడు. ఈ సందర్భంగా అఫ్రిదిని టీమిండియా ఆటగాళ్లు పరామర్శించారు.
Published : 26 Aug 2022 12:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM