Bihar: ఇండో-నేపాల్‌ సరిహద్దులు మూసివేసిన భద్రతాదళాలు

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం జరగనున్న వేళ భారత్ - నేపాల్ సరిహద్దులను 72 గంటల పాటు మూసివేశారు.

Published : 07 May 2024 09:40 IST

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం జరగనున్న వేళ భారత్ - నేపాల్ సరిహద్దులను 72 గంటల పాటు మూసివేశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఇండో-నేపాల్ సరిహద్దులో రాకపోకలను నిలిపివేశామని, మూడో దశ పోలింగ్  పూర్తి అయ్యే వరకూ ఆ సరిహద్దు మూతపడనుందని అధికారులు తెలిపారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు