Intermediate Exams: ఇంటర్మీడియట్ పరీక్షల్లో రోజుకో లోపం

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రోజుకో లోపం బయటపడుతోంది. గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్ రాజనీతి శాస్త్రం పరీక్షలో గందరగోళం తలెత్తింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాల్లో 8వ ప్రశ్న వేర్వేరుగా ఇచ్చారు. రెండు మాధ్యమాల్లో ఒకే ప్రశ్నకు బదులుగా వేర్వేరుగా ఇవ్వడం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Published : 13 May 2022 10:57 IST

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రోజుకో లోపం బయటపడుతోంది. గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్ రాజనీతి శాస్త్రం పరీక్షలో గందరగోళం తలెత్తింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాల్లో 8వ ప్రశ్న వేర్వేరుగా ఇచ్చారు. రెండు మాధ్యమాల్లో ఒకే ప్రశ్నకు బదులుగా వేర్వేరుగా ఇవ్వడం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని