Intermediate Exams: ఇంటర్మీడియట్ పరీక్షల్లో రోజుకో లోపం
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రోజుకో లోపం బయటపడుతోంది. గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్ రాజనీతి శాస్త్రం పరీక్షలో గందరగోళం తలెత్తింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాల్లో 8వ ప్రశ్న వేర్వేరుగా ఇచ్చారు. రెండు మాధ్యమాల్లో ఒకే ప్రశ్నకు బదులుగా వేర్వేరుగా ఇవ్వడం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Published : 13 May 2022 10:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్