Vizag: విశాఖ నుంచి తరలిపోతున్న ఐటీ పరిశ్రమలు..
రాష్ట్రంలో ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న విశాఖ నుంచి ఐటీ కంపెనీలు తరలివెళ్తున్నాయి. ఇప్పటికే ఐబీఎం కంపెనీ ఐటీ హిల్స్ నుంచి వెళ్లిపోగా మరికొన్ని కంపెనీలు అదే బాట పడుతున్నాయి. స్టార్టప్ విలేజ్ లో కొన్ని కంపెనీలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు.
Published : 07 May 2022 17:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!