Amaravathi: అమరావతి మాస్టర్ప్లాన్ ధ్వంసానికి సీఎం జగన్ ప్లాన్?
అమరావతి రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరతీసింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి నిర్మాణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకు ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవట్లేదు. రాజధాని బృహత్ ప్రణాళికను వీలైనంత మేర నాశనం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూన్నారు.
Updated : 30 Oct 2023 12:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?