Amaravathi: అమరావతి మాస్టర్‌ప్లాన్‌ ధ్వంసానికి సీఎం జగన్ ప్లాన్?

అమరావతి రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరతీసింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి నిర్మాణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకు ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవట్లేదు. రాజధాని బృహత్‌ ప్రణాళికను వీలైనంత మేర నాశనం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూన్నారు. 

Updated : 30 Oct 2023 12:38 IST

అమరావతి రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరతీసింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి నిర్మాణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకు ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవట్లేదు. రాజధాని బృహత్‌ ప్రణాళికను వీలైనంత మేర నాశనం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూన్నారు. 

Tags :

మరిన్ని