Liquor Ban: ‘వైకాపా ప్రభుత్వం చెప్పే మద్య నిషేధం అంతా ఉత్తిదే.!’
వైకాపా ప్రభుత్వం చెప్పే మద్య నిషేధం అంతా ఉత్తిదేనని మద్య నిషేధం ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. జగన్ మాట నమ్మి తానూ మోసపోయానన్నారు. విజయవాడ అఖిలపక్ష సమావేశంలో దీని గురించి ఆయన వివరించారు.
Updated : 27 Dec 2022 19:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM