Krishna: చెరువును తలపిస్తున్న గుడివాడ బైపాస్ రోడ్డు.. జనసేన నేతల నిరసన
కృష్ణాజిల్లా రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ బైపాస్ రోడ్డుపై గుంతలు ఏర్పడి చెరువును తలపిస్తోందని ఆ నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్లపై ప్రయాణం చేస్తూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 03 Oct 2023 13:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!