ka paul: కృష్ణ గారు చనిపోయినట్లు లేదు.. పరలోకానికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు: కేఏ పాల్‌

‘నటులు ఎంతో మంది ఉంటారు కానీ, శాంతిని కోరే మంచి మనిషి కృష్ణ గారు’ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు. నానక్‌రామ్‌గూడలో కృష్ణ భౌతికకాయానికి కేఏ పాల్‌ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయన ఫిజికల్‌గా చనిపోయినట్లు లేదని, ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారని పేర్కొన్నారు. 

Published : 15 Nov 2022 18:15 IST

‘నటులు ఎంతో మంది ఉంటారు కానీ, శాంతిని కోరే మంచి మనిషి కృష్ణ గారు’ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు. నానక్‌రామ్‌గూడలో కృష్ణ భౌతికకాయానికి కేఏ పాల్‌ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయన ఫిజికల్‌గా చనిపోయినట్లు లేదని, ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని