ka paul: కృష్ణ గారు చనిపోయినట్లు లేదు.. పరలోకానికి ట్రాన్స్ఫర్ అయ్యారు: కేఏ పాల్
‘నటులు ఎంతో మంది ఉంటారు కానీ, శాంతిని కోరే మంచి మనిషి కృష్ణ గారు’ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. నానక్రామ్గూడలో కృష్ణ భౌతికకాయానికి కేఏ పాల్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయన ఫిజికల్గా చనిపోయినట్లు లేదని, ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అయ్యారని పేర్కొన్నారు.
Published : 15 Nov 2022 18:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్