Vizag Drugs Case: వైకాపాకు సన్నిహితంగా కూనం కుటుంబం..!
బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రైడ్ ఈస్ట్లో మాదకద్రవ్యాలు వెలుగు చూసిన నేపథ్యంలో సంధ్య ఆక్వా సంస్థ, వైకాపా నేతల మధ్య సంబంధాలు చర్చనీయాంశం అయ్యాయి. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితుడనే అంశాలు సామాజిక మాధ్యమ వేదికగా వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన వీరభద్రరావు కుటుంబం వైకాపాలోనే ఉంది. సహకార పరపతి సంఘం త్రీమెన్ కమిటీ ఛైర్మన్గా ఆయన సోదరుడు పూర్ణచంద్రరావును వైకాపా ప్రభుత్వమే నియమించింది.
Published : 23 Mar 2024 09:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్