KTR: ఏపీలోనూ కంపెనీలు పెట్టండి.. జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా: కేటీఆర్‌

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్‌ 2 నగరాలదే అని చెప్పారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో వరంగల్‌కు హైస్పీడ్‌ రైలు వస్తుందన్నారు. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

Published : 06 Oct 2023 14:16 IST

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్‌ 2 నగరాలదే అని చెప్పారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో వరంగల్‌కు హైస్పీడ్‌ రైలు వస్తుందన్నారు. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని