KTR: ఏపీలోనూ కంపెనీలు పెట్టండి.. జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా: కేటీఆర్
రాబోయే పదేళ్లలో హైదరాబాద్కు, వరంగల్కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్ 2 నగరాలదే అని చెప్పారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో వరంగల్కు హైస్పీడ్ రైలు వస్తుందన్నారు. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
Published : 06 Oct 2023 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?