KTR: తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పాలి: కేటీఆర్
తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానాలు చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా భాజపా కక్ష, వివక్ష అలాగే కొనసాగుతోందని మండిపడ్డారు. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ధ్వజమెత్తారు.
Published : 14 May 2022 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం