Telangana: 3-డీ ప్రింటింగ్ తో వైద్యసేవలు మరింత మెరుగు: కేటీఆర్
మెడికల్ ఇంప్లాంట్స్ లో 3-డీ ప్రింటింగ్ తో వైద్యసేవలు మరింత మెరుగుపర్చవచ్చని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కు చక్కటి అవకాశముందని పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Published : 13 May 2022 12:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!