Hyderabad: అందుబాటులోకి ఎల్బీనగర్ పైవంతెన.. డ్రోన్ విజువల్స్ చూశారా..!
హైదరాబాద్లో ఎల్బీనగర్ పైవంతెన నేటి నుంచి అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం నుంచి దిల్సుఖ్నగర్ మార్గంలో చేపట్టిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్న వంతెనను రూ.32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ డ్రోన్ విజువల్స్ను మీరూ చూడండి.
Published : 25 Mar 2023 17:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ