Left Parties: భారాసను ఓడించాలనే నినాదంతో వచ్చే ఎన్నికల బరిలో దిగుతాం: వామపక్షాలు
భారాస (BRS)ను ఓడించాలనే నినాదంతో వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని సీపీఐ (CPI), సీపీఎం (CPM) ప్రకటించాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్ (KCR).. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష నేతలు విమర్శించారు. భాజపాతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్రధర్మం పాటించలేదని మండిపడ్డారు.
Published : 22 Aug 2023 22:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి