చంద్రబాబు భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: యనమల

చంద్రబాబును (Chandrababu) అంతం చేయాలనే కుట్రతోనే ఆయనను తప్పుడు కేసులో ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అందుకే జైల్లో ఆయన ఆరోగ్యంపై వాస్తవ నివేదికలు బయటపెట్టకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ 25వ తేదీన ఏసీబీ కోర్టు జడ్డికి లేఖ రాస్తే 27వ తేదీ వరకు అందించకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు.

Updated : 27 Oct 2023 13:56 IST

చంద్రబాబును (Chandrababu) అంతం చేయాలనే కుట్రతోనే ఆయనను తప్పుడు కేసులో ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అందుకే జైల్లో ఆయన ఆరోగ్యంపై వాస్తవ నివేదికలు బయటపెట్టకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ 25వ తేదీన ఏసీబీ కోర్టు జడ్డికి లేఖ రాస్తే 27వ తేదీ వరకు అందించకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు.

Tags :

మరిన్ని