చంద్రబాబు భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: యనమల
చంద్రబాబును (Chandrababu) అంతం చేయాలనే కుట్రతోనే ఆయనను తప్పుడు కేసులో ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అందుకే జైల్లో ఆయన ఆరోగ్యంపై వాస్తవ నివేదికలు బయటపెట్టకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు భద్రతను జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ 25వ తేదీన ఏసీబీ కోర్టు జడ్డికి లేఖ రాస్తే 27వ తేదీ వరకు అందించకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు.
Updated : 27 Oct 2023 13:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?