Guntur Kaaram: మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

మహేశ్‌ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. 

Published : 09 Jan 2024 19:15 IST

మహేశ్‌ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. 

Tags :

మరిన్ని