Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు

మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు.. ఆయన విద్యాసంస్థల సిబ్బంది విచారణ తొలిరోజు ముగిసింది. సోమవారం బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చేరుకున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిలను విచారించారు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి, అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు. 

Published : 29 Nov 2022 09:20 IST

మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు.. ఆయన విద్యాసంస్థల సిబ్బంది విచారణ తొలిరోజు ముగిసింది. సోమవారం బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చేరుకున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిలను విచారించారు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి, అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని