Humanity: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు భార్యాభర్తల్ని కాపాడి మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. మునుగోడులో మంగళవారం ప్రచారం ముగించుకొని మంత్రి హైదరాబాద్ వెళ్తుండగా.. ఓ జంట ప్రమాదానికి గురై కనిపించింది. దీంతో మంత్రి కేటీఆర్ వెంటనే కాన్వాయ్ను ఆపి వారిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయ్ వాహనంలోనే.. గాయపడిన వారిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
Published : 01 Nov 2022 19:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్