Ponnam: వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏం చేశారు?: మంత్రి పొన్నం

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ప్రస్తుత నేత బండిసంజయ్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగితే కేసీఆర్‌ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. 

Published : 10 Apr 2024 15:49 IST

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ప్రస్తుత నేత బండిసంజయ్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగితే కేసీఆర్‌ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని