Ponnam: వినోద్కుమార్, బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారు?: మంత్రి పొన్నం
మాజీ ఎంపీ వినోద్కుమార్, ప్రస్తుత నేత బండిసంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు.
Published : 10 Apr 2024 15:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!