Roja: తెలంగాణలో పవన్ పోటీ చేస్తాననడం శుభ పరిణామం: రోజా
వైఎస్ వివేకా కేసులో అవినాష్ కుటుంబం తప్పు చేయలేదు కాబట్టే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ చర్య తీసుకోలేకపోయారని మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐని ప్రభావితం చేసి పక్కదారి పట్టించేలా తెదేపా ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యువగళం పాదయాత్ర మొదటి రోజే లోకేశ్కు.. రాష్ట్ర వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. మరోవైపు తెలంగాణలోనూ పవన్ పోటీ చేస్తాననడం శుభ పరిణామమన్నారు.
Published : 25 Jan 2023 16:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM