Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు తుషార్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కేరళకు చెందిన భారత్ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ప్రతివాదుల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చేర్చారు. మరోవైపు ఇదే కేసులో జైలులో ఉన్న ముగ్గురు నిందితులు.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Published : 29 Nov 2022 09:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM