Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఆ ఇద్దరుపై సిట్ గురి
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు కేరళ నిందితులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం గురి పెట్టింది. జగ్గు స్వామి, తుషార్ కోసం సిట్ వేటాడుతోంది. ఈ ఇద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాల్చుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకుంటే కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రెండో రోజు అంబర్పేట్కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్నును సిట్ 8 గంటలపాటు విచారించింది.
Published : 27 Nov 2022 09:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!