Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఆ ఇద్దరుపై సిట్ గురి

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు కేరళ నిందితులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం గురి పెట్టింది. జగ్గు స్వామి, తుషార్ కోసం సిట్ వేటాడుతోంది. ఈ ఇద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాల్చుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకుంటే కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రెండో రోజు అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌నును సిట్ 8 గంటలపాటు విచారించింది.

Published : 27 Nov 2022 09:29 IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు కేరళ నిందితులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం గురి పెట్టింది. జగ్గు స్వామి, తుషార్ కోసం సిట్ వేటాడుతోంది. ఈ ఇద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాల్చుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకుంటే కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రెండో రోజు అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌నును సిట్ 8 గంటలపాటు విచారించింది.

Tags :

మరిన్ని