Modi: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు బాటలు: మోదీ

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.

Published : 03 Jul 2022 20:51 IST

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.

Tags :

మరిన్ని