ఎన్నికల వేళ కార్మికులను మభ్యపెట్టేందుకే.. కాంగ్రెస్‌ గల్ఫ్‌ బోర్డు ప్రకటన: ఎంపీ అర్వింద్‌

పార్లమెంటు ఎన్నికల వేళ గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామంటూ.. కాంగ్రెస్‌ పార్టీ కొత్తనాటకానికి తెరలేపిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) విమర్శించారు. పరీక్షలొచ్చినప్పుడే పుస్తకాలు తీసినట్టుగా.. ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం గల్ఫ్‌లో చిక్కుకున్న అనేక మంది కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం భాజపా (BJP) పని చేస్తోందని అర్వింద్‌ చెప్పారు.      

Published : 18 Apr 2024 12:48 IST

పార్లమెంటు ఎన్నికల వేళ గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామంటూ.. కాంగ్రెస్‌ పార్టీ కొత్తనాటకానికి తెరలేపిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) విమర్శించారు. పరీక్షలొచ్చినప్పుడే పుస్తకాలు తీసినట్టుగా.. ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం గల్ఫ్‌లో చిక్కుకున్న అనేక మంది కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం భాజపా (BJP) పని చేస్తోందని అర్వింద్‌ చెప్పారు.      

Tags :

మరిన్ని