ఎన్నికల వేళ కార్మికులను మభ్యపెట్టేందుకే.. కాంగ్రెస్ గల్ఫ్ బోర్డు ప్రకటన: ఎంపీ అర్వింద్
పార్లమెంటు ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామంటూ.. కాంగ్రెస్ పార్టీ కొత్తనాటకానికి తెరలేపిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) విమర్శించారు. పరీక్షలొచ్చినప్పుడే పుస్తకాలు తీసినట్టుగా.. ఎన్నికలప్పుడే కాంగ్రెస్కు ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం గల్ఫ్లో చిక్కుకున్న అనేక మంది కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం భాజపా (BJP) పని చేస్తోందని అర్వింద్ చెప్పారు.
Published : 18 Apr 2024 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM