తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితి!: ఎంపీ కోమటిరెడ్డి
గత పదేళ్లుగా తెలంగాణలో అస్తవ్యస్తంగా పాలన సాగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkatreddy) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ (TSPSC) ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నల్గొండ హనుమాన్నగర్లోని ఒకటో నంబర్ వినాయకుడి నిమజ్జనం, శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు.
Published : 27 Sep 2023 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..