MP Raghurama: అవినీతిపై అంత సడన్‌గా ఎందుకు కోపం వచ్చింది..: రఘురామ

ముఖ్యమంత్రి జగన్‌కు అవినీతిపై ఎందుకు అంత సడన్‌గా కోపం వచ్చిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. గతంలోనూ ఇదే తరహాలో 14400 నెంబరు ఇచ్చారు. దీనిపై ఇప్పటికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మరోవైపు ఫిర్యాదు చేసిన వారిపై వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.

Published : 21 Apr 2022 13:11 IST

ముఖ్యమంత్రి జగన్‌కు అవినీతిపై ఎందుకు అంత సడన్‌గా కోపం వచ్చిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. గతంలోనూ ఇదే తరహాలో 14400 నెంబరు ఇచ్చారు. దీనిపై ఇప్పటికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మరోవైపు ఫిర్యాదు చేసిన వారిపై వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.

Tags :

మరిన్ని