Nara Bhuvaneshwari: వైకాపా అరాచకాలను అడ్డుకోవాలంటే.. తెదేపాను గెలిపించాలి: భువనేశ్వరి

వైకాపా అరాచక పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూడలేక రోడ్డుపైకి వచ్చానని తెదేపా అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండో రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టి.నరసాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన మక్కినవారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

Published : 27 Mar 2024 19:17 IST

వైకాపా అరాచక పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూడలేక రోడ్డుపైకి వచ్చానని తెదేపా అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండో రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టి.నరసాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన మక్కినవారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

Tags :

మరిన్ని