Nara Bhuvaneshwari: వైకాపా అరాచకాలను అడ్డుకోవాలంటే.. తెదేపాను గెలిపించాలి: భువనేశ్వరి
వైకాపా అరాచక పాలనలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూడలేక రోడ్డుపైకి వచ్చానని తెదేపా అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండో రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టి.నరసాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన మక్కినవారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
Published : 27 Mar 2024 19:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో